Friday 5 May 2017

ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గత నెల 22న నిర్వహించిన పాలిసెట్-2017 ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని కాలేజీ, రూసా కార్యాలయంలో ఉదయం 11.00 గంటలకు ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాణిప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 22న జరిగిన ప‌రీక్ష‌కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు www.ntnews.comwww.ntnews.com, , www.dtets.cgg.gov.in, www.sbtet. telangana.gov.in అనే వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి.

Telangana POLYCET Results 2017

0 comments:

Post a Comment