హైదరాబాద్ : పదో తరగతి ఫలితాలు రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదోతరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి 30 వరకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 5.35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకోగా దాదాపు ఐదు లక్షల మంది హాజరయ్యారు. ఎస్సెస్సీ ఫలితాలను www.ntnews.com కి లాగిన్ అయి చూడొచ్చు.
CLICK HERE : ssc exam results 2017
0 comments:
Post a Comment